ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సాక్షి (Sakshi) తనకు తోచిన ప్లాన్ ను రిషికి చెప్పటంతో రిషి (Rishi) ఆ ప్లాన్ బాగుందని అంటాడు. కానీ వసుధార తమ ప్రాజెక్టు గురించి అలా ప్రకటించడం వల్ల హంగామా చేసినట్లు అవుతుంది అని.. అలా కాకుండా ఒక పద్ధతిగా వివరించాలి అని చెప్పటంతో మహేంద్ర వర్మకు, జగతి లకు కూడా వసు కాన్సెప్ట్ నచ్చుతుంది.