అయినా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను మీకేం తెలుసు. శైలేంద్ర కూడా రాత్రి నా దగ్గరికి వచ్చి ఎంత బాధ పడ్డాడో అంటూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది దేవయాని. సరేలెండి ముందు ఇంట్లోకి వచ్చి రెస్ట్ తీసుకోండి అని మహేంద్ర వాళ్ళకి చెప్పి ధరణితో లగేజ్ లోపల పెట్టిస్తుంది దేవయాని. మరోవైపు కాలేజీకి వచ్చిన రిషి ని ప్రిన్సిపాల్ తన దగ్గరికి పిలిపించుకుంటాడు.