Published : Feb 21, 2025, 04:41 PM ISTUpdated : Feb 21, 2025, 04:44 PM IST
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది అయ్యింది. లాస్ట్ ఇయర్ అంటే 2024 ఫిబ్రవరి 21న గోవాలోని ITC గ్రాండ్ హోటల్లో జరిగింది. వీరి పెళ్లి కోనసం ఈ హోటల్ కు వారు ఎంత కాస్ట్ పెట్టారో తెలుసా?
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీల పెళ్లయి ఏడాది అయింది. రకుల్, జాకీల పెళ్లి 2024 ఫిబ్రవరి 21న గోవాలోని గ్రాండ్ ITC గ్రాండ్లో జరిగింది. ఈ హోటల్ లోపలి ఫొటోలు చూడండి, ఇది ఎంత ఖరీదో తెలుసుకోండి..
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి వేడుకలు గోవాలో 3 రోజులు (ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు) జరిగాయని చెబుతారు. ఈ లెక్కన చూస్తే ఈ జంట పెళ్లికి కోట్లు ఖర్చు చేశారు.
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఇద్దరికీ కోట్లలో ఆస్తులున్నాయి. రకుల్కు రూ.49 కోట్ల ఆస్తి ఉండగా, జాకీ భగ్నానీకి దాదాపు రూ.41 కోట్ల ఆస్తి ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.