వెళ్లి మీ అక్కకి కాపలాగా ఉండు అని అప్పుని పంపిస్తుంది మీనాక్షి. అప్పు, స్వప్న దగ్గరికి వెళ్లేసరికి తను ఏడుస్తూ కూర్చుంటుంది. ఆఖరికి నీకు ఆ ఏడుపే మిగిలింది అంటూ చివాట్లు పెడుతుంది అప్పు. తరువాయి భాగంలో తల్లి మాటల్లో రాహుల్ కి నిశ్చితార్థమని తెలుసుకొని షాక్ అవుతుంది స్వప్న. మరోవైపు శృతిని, కావ్యని కిడ్నాప్ చేస్తారు రాహుల్ మనుషులు. మరోవైపు రాహుల్ నిశ్చితార్థం జరిగిపోతూ ఉంటుంది.