డబ్బులు ఇవ్వడానికి నువ్వు ఎవరు తీసుకోవటానికి తనెవరు. నువ్వే దొంగ సంతకం పెట్టి ఆస్తి పేపర్లు కాజేసావని అప్పు. నా 10 లక్షలు పోయినట్టేనా అని కంగారు పడతాడు సేటు. అలాంటిదేమీ జరగదు నాది గ్యారెంటీ అని కృష్ణ మూర్తి చెప్పటం తో కనకాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేటు. ఆ తర్వాత కృష్ణమూర్తి, అప్పు ఇద్దరూ కనకాన్ని అసహ్యించుకుంటారు.