సౌత్ ఇండియన్ ఫిలమ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగోందుతోంది నయనతార. ఆమె పెళ్లి వీడియోను మీడియాకు రిలీజ్ చేయకుండా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్కు అమ్మిన తర్వాత, 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో డాక్యుమెంటరీగా విడుదలైంది.
దీనికోసం నయనతార, విఘ్నేష్ శివన్ రూ.25 కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వివాహ ఖర్చులు రూ.5 కోట్లు కూడా కాలేదని, నయనతార తన వివాహంతో కోట్లు సంపాదించారని విమర్శకులు అన్నారు.
Also Read: చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?