నేను మరి ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నట్టున్నాను అని అంటాడు సామ్రాట్.ఇంతలో తులసి,లాస్య లు అక్కడికి వస్తారు. అప్పుడు సామ్రాట్, తులసితో, రేపు మనకి ఒక ప్రాజెక్ట్ మీటింగ్ ఉన్నది దానికి బయలుదేరాలి, ఇంటి దగ్గర తయారవ్వమని చెప్తాడు. అప్పుడు లాస్య, మేము కూడా వస్తాము అని అనగా, మీరు ఆఫీస్ లోనే ఉండండి చాలు అని అంటాడు సామ్రాట్. దానికి నందు లాస్య లు ఇద్దరు కుళ్ళుకుంటారు. ఆ తర్వాత సీన్లో రాత్రికి నందు పూర్తిగా మందు తాగి రోడ్డుమీద అరుస్తూ, నేను ఏమీ నా జీవితం నాశనం చేసుకోలేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆవిడే అన్ని తంతాలు పడుతుంది.