ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రిషి దేవయాని దగ్గరికి వెళ్లి భోజనం చేయమని అడుగుతాడు దేవయాని,నువ్వు ముందు తిను రిషి, నేను తర్వాత తింటాను అని చెప్తుంది. అప్పుడు రిషి,వసూలు ఇద్దరు వెళ్లి భోజనం చేస్తారు. ఇంతలో గౌతమ్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు కానీ రిషి,గౌతమ్ నీ అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు వసుధార భోజనం చేస్తున్నప్పుడు అన్నం మెతుకులు తన పదవిపై ఉండిపోతాయి. ఎవరు చూడని సమయంలో రిషి వాటిని తీస్తాడు. కానీ జగతి, మహీంద్రాలు అందరూ చూస్తారు.