అనంతరం నాగార్జున సాగర్ని వీక్షించారు. సాగర్లోని బుద్దవనం ని 22 మంది ఈ సుందరీమణులు వీక్షించి సందడి చేశారు. ప్రార్థనలు చేశారు. ధ్యానంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ అందగత్తెలు
వీరి టూర్కి సంబంధించి, హైదరాబాద్లో అందాల పోటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం అన్ని రకాలుగా భారీ స్థాయిలో భద్రతని ఏర్పాటు చేశారు. కమిషనర్ స్థాయిలో అధికారితో ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం విశేషం.