అప్పుడే అక్కడికి వచ్చిన మాలిని సులోచన ఫంక్షన్ అక్కడ జరుగుతుంటే మీరిద్దరూ ఎక్కడ ఏం చేస్తున్నారు అయినా ఈ కొబ్బరి బోండాల్లోనే ఏదో ఉంది ఇందాకటి నుంచి చేత్తో పట్టుకొని తిరుగుతున్నారు ముందు వాటిని కాళీ చేసేయాలి అనుకుంటూ భర్తల దగ్గర తీసుకొని ఆ బోండాలు తాగేస్తారు మాలిని, సులోచన. తరువాయి భాగంలో ఆదిత్య ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు అభి, కైలాష్. అది చూసిన ఖుషి వాళ్లని అడ్డుకుంటుంది. నా పెనుగులాటలో ఆదిత్య నీ తోసేసి ఖుషి ని కిడ్నాప్ చేస్తారు అభి వాళ్ళు. ఇదంతా చూసిన వేద గబగబా అక్కడికి వస్తుంది కానీ అప్పటికే అభివాళ్లు వెళ్ళిపోతారు.