వాటన్నింటినీ మించేలా ఇప్పుడు రూ.700 కోట్లతో కొత్త సినిమా తీయనున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు దర్శకుడు లింగు స్వామి. మమ్ముట్టి, మురళి, అబ్బాస్, స్నేహ, దేవయాని, రంభ తదితరులు నటించిన ఆనందం 2001లో విడుదలైంది. ఈ సినిమాతో లింగుస్వామి దర్శకుడిగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత రన్, జీ, సండకోళి, భీమా, పయ్యా, వేట్టై, అంజాన్, సండకోళి 2, ది వారియర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ముహూర్తం ఫిక్స్, ఈసారి రెండు నెలలు ముందే సందడి