అప్పుడు ఖుషి మాటలు విన్న సులోచన, మాలిని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మరొకవైపు వేదవాళ్లు వంట చేయడానికి కూరగాయలు కట్ చేస్తుండగా యష్, రాజా ఇద్దరు పోటీపడి మరి చెస్ గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు రాజా ,యష్ ని చెస్ గేమ్ లో ఓడిస్తాడు. అప్పుడు రాజారాణి జోకులు వేసి అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడు వేద కూడా యష్ ని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు వేద వాళ్ళ అక్క సువాసిని గురించి అడిగే వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వేద సువాసినీ కొడుకు గురించి గొప్పలు చెబుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.