ఉప్పెన’ తర్వాత చేసిన చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ లాంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతీ శెట్టి.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను కూడా మూటగట్టుకుంది. దీంతో ఈ అమ్మాయికి క్రేజ్ పూర్తిగా పడిపోయింది.
స్టార్ హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చే సంగతి పక్కన పెడితే, కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెను తమ సినిమాల్లో తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కృతి శెట్టి అసలు కనిపించకుండా పోయింది. టాలీవుడ్ లో కృతీ చేసిన చివరి సినిమా మనమే. ఆతరువాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు.
Also Read: CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే..