ఆ మాటలకి షాక్ అవుతుంది అపర్ణ. విన్నావా నీ కొడుకు మాటలు అంటూ కోడల్ని మందలిస్తుంది చిట్టి. ఈలోగా పంతులుగారు దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా రండి అనటంతో పీటల మీద కూర్చొని పూజ పూర్తి చేస్తారు కావ్య, రాజ్. ఆ తర్వాత పనిచేసుకుంటున్న కావ్య దగ్గరికి వచ్చి రాహుల్ వాళ్ళని మనం చూసినట్లుగా ఇంట్లో చెప్పొద్దు అంటాడు రాజ్.