మరోవైపు దీపావళి సందర్భంగా బాలీవుడ్లో ఏర్పాటు చేసిన దీపావళి బాష్లోనూ ఈ జంట కలిసి సందడి చేసిందట. సల్మాన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, అనన్య పాండే వంటి వారు ఇందులో పాల్గొని సందడి చేయడం విశేషం. ప్రస్తుతం ఆయా పిక్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి వేడుకల్లో నిర్మాత ఆర్తీ శెట్టి నివాసం వద్ద కత్రినా, విక్కీ కౌశల్ మెరవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.