ధనుష్ తనపై కేసు వేయడంతో ఆయనను పరోక్షంగా టార్గెట్ చేస్తూ తన ఇన్స్టా పేజీలో స్టోరీ పోస్ట్ చేసింది. అందులో “మీరు అబద్ధం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు, దానిని అప్పుగా తీసుకోబడుతుంది. అది మీకు వడ్డీతో తిరిగి ఇస్తుంది” అని కర్మ చెప్పినట్లుగా పేర్కొని,
దానికి అండర్లైన్ కూడా చేసింది నయనతార. ఆమె ఈ పోస్ట్ ను నేరుగా ధనుష్ ని ఉద్దేశించి పెట్టకపోయినా, అది ధనుష్పై సెటైర్లే అని నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు.