Janhvi Kapoor: బాత్‌ టవల్‌లో తడిసిన అందాలతో కేకపెట్టిస్తున్న జాన్వీ కపూర్.. ఎందుకంతా ఆత్రమంటూ కామెంట్స్

First Published Nov 16, 2021, 4:59 PM IST

బాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ తల్లికి తగ్గ తనయ అని నిరూపించుకుంటుంది. అతిలోకి సుందరి శ్రీదేవి ఇమేజ్‌తో హీరోయిన్‌గా ఇచ్చిన ఈ అందాల తార ఇప్పుడు ఫాలోయింగ్‌లో తల్లిని మించి పోతుంది. గ్లామర్‌ పరంగా ఎప్పుడో బార్డర్స్ బ్రేక్‌ చేసింది జాన్వీ. 
 

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అమెరికాలో ఆమె చక్కర్లు కొడుతుంది. అమెరికా అందాలను ఆస్వాధించే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం janhvi Kapoor న్యూయార్క్ సిటీలో సందడి చేస్తుంది. అక్కడిని మాన్‌సూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న జాన్వీ.. మంచి గ్రీనరీ, బ్యూటీఫుల్‌ లొకేషన్‌లో పోజులిచ్చింది.  కలర్‌ ఫుల్‌ అందాల బ్యాక్‌ డ్రాప్‌లో నీటి కొలను మధ్య హోయలు పోయింది జాన్వీ. ఆయా పిక్స్ ని పంచుకుని అభిమానులను కనువిందు చేస్తుంది. దీంతో ఇప్పుడు అమెరికా టూర్‌ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. బ్యూటీఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జాన్వీ అందాలు మరింత అందంగా తయారవడం విశేషం. 

జాన్వీ ఇచ్చిన కొంటె పోజులు కట్టిపడేస్తున్నాయి. నెటిజన్లు జాన్వీ ఫోటోలను చూస్తూ మైమరిచిపోతున్నారు. వారిని తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు జాన్వీ గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. janhvi vacation pics.

మరోవైపు జాన్వీ కపూర్‌ బాత్‌ టవల్‌ చుట్టుకుని ఇచ్చిన పోజులు తెగ సందడి చేస్తున్నాయి. తడిసిన అందాలతో ఈ అందాల భామ పంచుకున్న హాట్‌ పిక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నెటిజన్లకి హీటు పెంచుతున్నాయి. 

ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. జనరల్‌గా సెలబ్రిటీలు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తుంటారు. ఇప్పుడు అదే ఛాన్స్ ఇచ్చింది జాన్వీ కపూర్‌ బాత్‌ టవల్‌లో పోజులిచ్చింది. 

స్నానం చేసి అలానే బయటకు వచ్చిన జాన్వీ జస్ట్ టవల్‌ చుట్టుకుని తడిసిన అందాలతో కొంటెగా దిగిన ఫోటోలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 
 

ఎందుకంత ఆత్రం.. స్నానం చేశాక మంచి డ్రెస్‌ వేసుకుని రావచ్చుగా అంటున్నారు. ఫోటోలకు పోజులిచ్చేందుకు ఆగలేకపోతుందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇలా జాన్వీ కపూర్‌ పాజిటివ్‌ సైడ్‌, నెగటివ్‌ సైడ్‌ ట్రెండ్‌ అవుతుంది. 

జాన్వీ కపూర్‌.. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తల్లి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని `ధడఖ్‌` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో పెద్దింటి అమ్మాయిగా జాన్వీ నటన ఆడియెన్స్ ని కట్టిపడేసింది. ప్రశంసలందుకుంది. 

మరోవైపు `గుంజన్‌ సక్సేనా` అనే మరో సినిమాతోనూ సక్సెస్‌ని సాధించింది జాన్వీ. ఇందులో ఎయిర్‌ ఫైలట్‌ గుంజన్ సక్సేనా పాత్రలోనే నటించి అబ్బురపరిచింది. ఇటీవల `రూహి` చిత్రంలో మెరిసింది. ఇందులో ఘోస్ట్ గానూ కనిపించి షాక్‌ ఇచ్చింది. 

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `గుడ్‌ లక్‌ జెర్రీ`, `దోస్తానా 2`, `మిలి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు గ్యాప్‌ లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది జాన్వీకపూర్‌. 

also read: Radheshyam: పాటలోనే కథ అంతా లీక్‌... `మగధీర`స్టోరీని దించేశారా? ప్రూఫ్స్‌ ఇవే..

click me!