ఇక జ్ఞానాంబ (Jnanamba) ముగ్గు వేస్తూ నువ్వు ఈ ఇంట్లో ఒక వస్తువు లా ఉంటావు అంతే.. నీకు ఈ ఇంటితో సంబంధం లేదు అని అంటుంది. దాంతో జానకి ఎంతో బాధపడుతుంది. ఇక ఈ లోపు రామ చంద్ర (Ramachandra) వచ్చి.. చూశావా మా అమ్మ నీ గురించి ఎంత మంచిగా ఆలోచించిందో అని వాళ్ళ అమ్మను మెచ్చుకుంటాడు.