ఆ తర్వాత రామచంద్ర (Rama chandra) అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని జ్ఞానాంబ తో అంటాడు. ఇక దాంతో జ్ఞానాంబ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి ఏ విషయమైనా వెన్నెల నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక జానకి, రామచంద్రలు వెన్నెల (Vennela) పరిస్థితిని పెళ్ళికొడుకు తండ్రికి చెప్పడానికి బయలుదేరుతారు.