ఆ తర్వాత మహేంద్ర (Mahendra) ' గౌతమ్ ఎందుకు చార్ట్ ను దాచుకకుంటున్నాడు. మొత్తానికి ఏదో జరుగుతుంది' తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర, జగతి, రిషి లు కలిసి ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు రిషి డాడ్ మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది అని చెప్పి రిషి (Riehi) నే స్వయంగా టాబ్లెట్ ఇస్తాడు.