ఇక మరో సీన్ లో చదువుల పండుగ గురించి వసు, సాక్షి లతో పాటు మహేంద్ర, జగతి కూడా రిషీతో ఉంటారు. అప్పుడు సాక్షి తన ఐడియా రిషీకి చెప్తుంది. పెద్ద పెద్ద బ్యానర్స్, పోస్టర్స్ వేసి ఈవెంట్ లా చేద్దాం అని సాక్షి చెప్తే చేద్దాం అని రిషి అంటాడు. అప్పుడు వసుధార మనం చేసే పనికి హంగు ఆర్బాటం ఏంటి.. అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.