ఇటీవల నరేష్, పవిత్ర మైసూర్ లోని ఓ హోటల్ కి వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడికి వెళ్లడం జరిగింది. రమ్య రఘుపతి వచ్చిన విషయం తెలుసుకున్న నరేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రమ్య హోటల్ గది వద్ద బైఠాయించి పెద్ద హైడ్రామా నడిపారు. నరేష్, పవిత్రలను దూషించడమే కాకుండా చెప్పుతో దాడి చేయబోయారు.