రాధేశ్యామ్ కు 100 కోట్లు వసూలు చేశాడట ప్రభాస్.. ఆతరువాత చేస్తున్న సినిమాలకు 120 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఈ లెక్కన చూసుకుంటే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ తో పాటు.. మరో రెండు సినిమాలకు ప్రభాస్ పెంచిన రేటు ప్రకారం వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.