జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా.. అందులో సుధీర్, ఆది 'ఆచార్య' మూవీ థీమ్ గెటప్స్ వేశారు .ఇక ప్రశాంతి, రైజింగ్ రాజు దేవకన్యల గెటప్స్ వేశారు. స్కిట్ లో భాగంగా ప్రశాంతి... సుధీర్ ని ఉద్దేశిస్తూ... 'మానవా.. మానవా!', అని డైలాగ్ చెబుతుంది. 'ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేమి మానాల్రా బాబు' సుధీర్ అంటూ కామెంట్ చేశారు.