దాంతో దేవయానికి కోపం రావడంతో.. ఒకవేళ రిషి వచ్చి అడుగుతే మీరు వద్దన్నారని చెబుతాను అని అంటుంది. దాంతో దేవయాని భయపడి బెదిరిస్తున్నావా అని అంటుంది. అంతేకాకుండా ధరణి కొన్ని వెటకారపు డైలాగులు కూడా కొడుతుంది. ఇక రిషి, వసు తమ కోరికలను కోరుకొని చెరువులో పడవలను వదిలేస్తారు. ఇక దేవయాని దగ్గరికి గౌతమ్ వచ్చి జరిగిన విషయాలు చెప్పటంతో దేవాయానికి బాగా కోపం వస్తుంది.