ఇక ఇప్పటి వరకు సెలబ్రిటీ విభాగంలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య కంచర్ల ఇప్పటికే కన్ఫమ్ అయ్యిందట. కల్పిక గణేష్, దీపికా, దేబ్జానీ, తేజస్విని, రీతూ చౌదరీ, కావ్య శ్రీ, సాయి కిరణ్,
మై విలేజ్ షో అనిల్, సీనియర్ నటుడు ప్రదీప్, జ్యోతిరాయ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, ఛత్రపతి శేఖర్, సుమంత్ అశ్విన్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో లేడీ కంటెస్టెంట్లు చాలా వరకు ఓకే అయ్యారని సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.