అశ్వనీదత్ కంటిన్యూ చేస్తూ... రెండో పార్ట్ మొత్తం కమల్హాసనే ఉంటారు. ప్రభాస్ (Prabhas), కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’’ అని అన్నారు. అంటే....సెకండ్ పార్ట్ మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట.