ప్రస్తుతం ఎలాంటి చిత్రం వచ్చినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ పై అనురాగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.