సార్’ సినిమాకి ధనుష్ .40 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. ‘కుబేర’ కోసం రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. వెంకీ అట్లూరి చేయబోతున్న ‘హానెస్ట్ రాజు’ అనే సినిమా కోసం రూ.60 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. దీంతో నిర్మాతలు దనుష్ తో సినిమా అంటే భయపడుతున్నారట. మన హీరోలు బిజీగా ఉన్నారని వారిని అడిగితే.. ఇంత డిమాండ్ చేస్తున్నారంటూ.. బాధపడుతున్నారట. కొంత మంది సినిమా చేయాలని కూడా వెనక్కి తగ్గుతున్నట్టుసమాచారం.