అలు అల్లు అర్జున్ కూడాతన ఫ్యాన్స్ కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఇష్యూ గురించి ఎటువంటిపోస్ట్ లు పెట్టవంద్దని. ఏమాత్రం నోరు జారిమాట్లాడవద్దు అని తన ఎక్స్ పోస్ట్ లో తెలిపారు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ముసుగులో కొంత మంది రాంగ్ పోస్ట్ లు పెట్టి.. తనను ఇరికించే ప్రయత్నం చేశారని.. వారిపై కంప్లైంట్ ఇచ్చాన్నారు.
ఇక ఫ్యాన్స్ ఎవరైనా రాంగ్ పోస్ట్ లు పెట్టడం. ఇతరులను విమర్శిస్తు.. తన ఇష్యూను అందులో లాగే ప్రయత్నం చేస్తే.. చర్యలు తప్పవన్నారు అల్లు అర్జున్. ఇక ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో తెలియడంలేదు. ఉద్రిక్త పరిస్థితులు సర్ధుమణగటానికి టైమ్ పట్టే అవకాశం ఉంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్.. అల్లు అర్జున్ కౌంటర్ ప్రెస్ మీట్, ఆతరువాత పోలీసులు సాక్ష్యాలతో సహా మరో ప్రెస్ మీట్ పెట్టడంతో పరిస్థతి మారిపోయింది.