ఇక ఆ తర్వాత ఆదిత్య (Adithya) దేవికి చెస్ గురించి చెబుతుంటాడు. మరోవైపు దేవుడమ్మ తన గదిలో తన భర్తతో దేవి (Devi) గురించి పంచుకుంటుంది. తన తీరు, తను మాట్లాడేది చూస్తుంటే రుక్మిణి గుర్తుకు వస్తుంది అని అంటుంది. కానీ ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరికీ తేడా ఉంది అని.. పైగా తను రామ్మూర్తి మనవరాలు అని అంటాడు.