భానుప్రియ చేసి తప్పు చేశానని బాధపడిన మూవీ ఇటీవల వచ్చిన `నాట్యం`(2021). రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ మూవీలో క్లాసికల్ డాన్సర్ సంధ్యా రాజు ప్రధాన పాత్ర పోషించారు. సినిమాని నిర్మించారు. ఇందులో సంధ్యారాజు తల్లి పాత్రలో భాను ప్రియ నటించారు.
కానీ తన పాత్రకు పెద్దగా ప్రయారిటీ లేదని, కథ చెప్పినప్పుడు పాత్ర బాగుంటుందని,ఇలా అలా అని చాలా చెప్పారని, తీర సెట్కి వెళితే తన పాత్రను చూసుకుని ఆశ్చర్యపోయినట్టు తెలిపింది.