ఈ రకంగా రోజు రోజుకు ఆటను టైట్ చేస్తున్నాడు బిగ్ బాస్. దాంతో అభయ్ నవీన్ కు చిర్రెత్తుకొచ్చింది. తిండి విషయంలో ఈ ఆటలేంటి అంటూ... సర్రున పైకి లేచాడు అభయ్.. తిండి విషయంలో ఇలా ఆటలు ఆడించడం కరెక్ట్ కాదు.. ఏంటి ఇది అంటూ ఫైర్ అయ్యాడు. అభయ్.
ఇక శక్తి టీమ్ లో నిఖిల్, పృధ్వి ఉండటం.. వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో ఎక్కువ గుడ్లు సాధించారు. ఈ విషయంలో కాంతార టీమ్ పొరపాట్ల వల్ల వారికి గుడ్లు లభించడం లేదు. ప్రేరణ, యష్మి తొందర పడుతున్నారు కాని.. ఆట మీద దృఫ్టి పెట్టడంలేదు.
నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే