యశస్వి జైస్వాల్ తమ్ముడు తేజస్వి జైస్వాల్, తల్లి కంచన్ జైస్వాల్ మాత్రం ముంబైలోని కొత్త ఇంట్లో, మ్యాచ్ని వీక్షించారు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత ముంబైలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకున్న యశస్వి జైస్వాల్, టీమిండియాకి సెలక్ట్ అయిన తర్వాత ఫైవ్ బెడ్ రూమ్ ఇంటికి మకాం మార్చారు..