2005లో బెంగళూరులో జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్ 168 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. యూనిస్ ఖాన్ 267, ఇంజమామ్ వుల్ హక్ 184 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్లో 570 పరుగుల భారీ స్కోరు చేసింది పాకిస్తాన్. బదులుగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 449 పరుగులకి ఆలౌట్ అయ్యింది.