డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్, జస్టిన్ లాంగర్ లతో పాటు భారత జట్టు తరఫున సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, దినేశ్ కార్తీక్ లు ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ నుంచి నాసిర్ హుస్సేన్, శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.