ఇప్పుడు తనను రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా రాహుల్ ద్రావిడ్ సూచించాడని, ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తానని చెప్పిన గంగూలీ, లంక సిరీస్ నుంచి తప్పించాడని సాహా కామెంట్లు చేయడం చూస్తుంటే భారత క్రికెట్ టీమ్లో సంచలన మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు అర్థమవుతోంది...