‘విజయ్ శంకర్ని సెలక్ట్ చేయడం వల్ల అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అతను త్రీడీ ప్లేయర్లా టీమ్కి ఉపయోగపడతాడు... ’ అంటూ కామెంట్ చేశాడు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ఎమ్మెస్కే ప్రసాద్. ‘వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ పెట్టా’ అంటూ అంబటి రాయుడు చేసిన ట్వీట్, పెను దుమారం రేపింది..