వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో టాపార్డర్ వైఫల్యంతో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కూడా ఫెయిల్ అయ్యారు. రవీంద్ర జడేజా- ధోనీ కలిసి ఏడో వికెట్కి 116 పరుగులు జోడించారు.