స్వదేశంలో జరిగిన టీ20 సిరీసుల్లో ప్రతాపం చూపిస్తూ వచ్చిన హార్ధిక్ పాండ్యా టీమ్, వెస్టిండీస్ పర్యటనలో జరిగిన టీ20 సిరీస్లో 3-2 తేడాతో ఓడింది. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు ఉన్నా సిరీస్ పరాజయం నుంచి కాపాడలేకపోయారు..