వెస్టిండీస్ టూర్లో వన్డే సిరీస్ గెలిచిన ఐదో భారత కెప్టెన్గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు విరాట్ కోహ్లీ రెండు సార్లు వెస్టిండీస్లో వన్డే సిరీస్ గెలవగా,మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ, సురేష్ రైనా... వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్లుగా ఉన్నారు. తాజాగా శిఖర్ ధావన్కి ఈ లిస్టులో చోటు దక్కింది...