నవంబర్ 17 నుంచి మొదలయ్యే న్యూజిలాండ్తో టీ20 సిరీస్, రెండు టెస్టులు ఆడిన తర్వాత టీమిండియా, సౌతాఫ్రికా టూర్కి బయలు దేరి వెళ్లనుంది. ఒకవేళ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నుంచి రోహిత్ విశ్రాంతి తీసుకుంటే, వచ్చే ఏడాది జనవరి 19న కేప్టౌన్లో సౌతాఫ్రికా జరిగే మొదటి టీ20 దాకా వేచి చూడాల్సి వస్తుంది...