అదంతా సరే, కెఎల్ రాహుల్కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎందుకిచ్చారు?... ఆ ముగ్గురినీ కాదని...
First Published Oct 3, 2022, 12:16 PM ISTఇండియా, సౌతాఫ్రికా మధ్య గౌహతిలో జరిగిన రెండో టీ20లో బౌండరీల వర్షం కురిసింది. భారత టాపార్డర్ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్తో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్... బౌలర్లపై ప్రతాపం చూపించారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలించారు...