రిషబ్ పంత్ కెప్టెన్సీలో తొలి రెండు మ్యాచులు ఓడిపోయిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గింది. సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మిస్ అయిన దాన్ని రోహిత్ శర్మ సాధ్యం చేసి చూపించాడు...