ముఖ్యంగా ఈ సిరీస్ కు ఎంపికైన రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ లను బంగ్లాదేశ్ కు ఎందుకు పంపించినట్టు అని మాజీ సెలక్టర్ సబా కరీం విమర్శలు గుప్పించాడు. టీ20 స్పెషలిస్టు అయిన రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ లను వన్డే సిరీస్ కోసం ఎంపిక చేయడం తెలివితక్కువ పని అని విమర్శించాడు.