పాకిస్తాన్ టీమ్పై, అంపైర్ల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, ఫ్లకార్డులు విసరడం మొదలెట్టారు. టీమిండియా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీ కూడా చేయాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్, జగన్మోహన్ దాల్మియా వచ్చి శాంతించాల్సిందిగా అభిమానులను కోరిన ఫలితం లేకపోయింది. దీనిపై కూడా షోయబ్ అక్తర్ కామెంట్ చేశాడు...