అయితే, టీ20 ప్రపంచ కప్ టైలిల్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాను ఇప్పటి నుంచి వన్డే, టెస్టు క్రికెట్ లో మాత్రమే ఆడతానని చెప్పాడు. భారతదేశం ఫిబ్రవరి 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు రాబోయే నెలల్లో ముఖ్యమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లను ఆడనుంది.