జింబాబ్వేపై భారత జట్టు భారీ స్కోరు చేయడానికి కారణం సూర్యనే. రోహిత్, కోహ్లీ, పాండ్యా, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు వెనుదిరిగినా సూర్య మాత్రం ఒంటిచేత్తో స్కోరుబోర్డును నడిపిస్తున్నాడు. నెదర్లాండ్స్, జింబాబ్వేతో పాటు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కూడా ఇది నిరూపితమైంది. ఈ నేపథ్యంలో వకార్, అక్రమ్ లు స్పందించారు.