నాతో పాటు ఈ అవార్డుకు పోటీ పడిన ఇతర ఆటగాళ్ల (మిల్లర్, రజా)కు కూడా అభినందనలు. నాతో పాటు వాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా కోహ్లీకి గతంలో పలు ఐసీసీ అవార్డులు దక్కినా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం మాత్రం ఇదే ప్రథమం.