ధోనీని టార్గెట్ చేసిన కొన్ని రోజులకే మోహిందర్ అమర్నాథ్, సెలక్షన్ కమిటీ నుంచి తప్పించబడ్డాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ స్థానంలో సందీప్ పాటిల్ని ఛీఫ్ సెలక్టర్గా నియమించిన బీసీసీఐ, అమర్నాథ్ స్థానంలో విక్రమ్ రాథోడ్ని నార్త్ జోన్ సెలక్టర్గా నియమించింది. దీనికి కారణం ఎన్ శ్రీనివాసన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ సీఎస్కేకి ధోనీ కెప్టెన్గా ఉండడమేనని అందరికీ తెలిసిన విషయమే...